వైసీపీ నాయకుల దాతృత్వం
కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యం లో రెక్కాడితే గాని డొక్కాడని పేద వారికీ తమవంతు సాయం గా 350 కుటుంబాలకు కూరగాయలు గ్రామం లోని ప్రజలందరికి మాస్క్ లు పంపిణి చేసిన వైసీపీ నేతల దాతృత్వం ఇది.మండల కేంద్రం వరికుంటపాడు లోని ఎస్సి, ఎస్టీ, కాలనీ లకి చెందిన 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణి చేసారు, అలాగే గ్రామ…