ఏపీలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు
సాక్షి, నెల్లూరు :  ఆంధ్రప్రదేశ్‌లో తొలి  కరోనా వైరస్‌  పాజిటివ్‌ కేసు నమోదైంది. నెల్లూరు ప్రభుత్వ  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని …
అడల్ట్‌ గ్రూప్స్‌లో నటి ఫోన్‌ నెంబర్‌
చెన్నై :  డోమినోస్‌ పిజ్జా డెలివరీ బాయ్‌పై తమిళ నటి గాయత్రి సాయి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ఇంటికి పిజ్జా తీసుకువచ్చిన డెలివరీ బాయ్‌ ఆ తర్వాత ఆమె ఫోన్‌ నెంబర్‌ను వాట్సాప్‌లోని పలు అడల్ట్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేశాడు. దీంతో పలువురు ఆమెను వేధిస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం, పోన్స్‌ చేయ…
తెలంగాణకు టీఆర్‌ఎస్‌ శ్రీరామరక్ష : తలసాని
సాక్షి, హైదరాబాద్‌ :  మున్సిపల్‌ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు గగ్గోలు పెట్టినా.. ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. దేశ చరిత్రలో ఇంతటి ఘనవిజయం ఏ పార్టీకి రాలేదని, ఇతంటి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మంగళ…
సౌందర్యమే శత్రువు
ర్ణాటక, బొమ్మనహళ్లి:  భార్య అందంగా లేదని వేధించేవారు కొందరైతే, అందంగా ఉందని ఈర్ష్యతో పీడించే కుత్సిత భర్తలకూ ఈ సమాజంలో కొదవ లేదు. వివాహిత ఇంట్లో అనుమానాస్పద మృతి చెందిన సంఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్‌ తాలూకాలో ఉన్న సర్జాపుర సమీపంలోని మాదప్పన హళ్ళి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.…
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
సాక్షి, హుజూర్‌నగర్‌:  ‘ నేను ఇచ్చిన తాయత్తు కట్టుకుంటే కౌన్సిలర్ అవుతావ్. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే కూడా నా తాయత్తు వల్లనే గెలిచాడు’ అంటూ ఓ స్వామిజీ స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థితో జరిపిన మంతనాల ఆడియోటేపు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలువడ…
సకాలంలో వస్తున్న ప్రత్యేక న్యాయస్థానాల తీర్పులు హర్షణీయం
సకాలంలో  వస్తున్న  ప్రత్యేక న్యాయస్థానాల తీర్పులు హర్షణీయం    తద్వారా బాలలపై జరుగుతున్నవేధింపుల కేసులలో సత్వర న్యాయం    - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ,  చైర్ పర్సన్,  జి. హైమావతి   ఆంధ్రప్రదేశ్ లో పోక్సో కేసుల విషయంలో జిల్లా మరియు ప్రత్యేక న్యాయస్థానాలు, పోలీస్ యంత్రాంగం మరియు…